26-01-2026 09:59:07 PM
జడ్చర్ల: 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జడ్చర్ల పట్టణ కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయ పై ఎమ్మార్వో నర్సింగ్ రావు జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ మాట్లాడుతూ స్వతంత్ర సాధనకై ఎందరో మహానీయులు ఫలితమే నేటి భారత స్వతంత్రమని పేర్కొన్నారు. ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంఆర్ఓ మాధవి, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ మహబూబ్ ఆలీ తిరుపతయ్య, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.