17 April, 2026 | 2:51 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

జై భీమ్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

26-01-2026 09:37 PM

జై భీమ్ ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ తాళ్లపల్లి విజయ్

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హనుమకొండ వడ్డేపల్లి చర్చి సర్కిల్లోని జై భీమ్ జిల్లా కార్యాలయంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జై భీమ్ ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ తాళ్ల పెళ్లి విజయ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ... డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అహర్నిశలు కష్టపడి, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకువచ్చిన రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ సభ్యులు దేవరాజ్, ఇల్లందుల భాస్కర్, రాజ్ కుమార్, ప్రసన్న, రవీందర్, పీటర్, సుదర్శన్, ప్రభాకర్, జయపాల్, ధనుష్, సోను, రత్నం, పవన్, చింటూ తదితరులు పాల్గొన్నారు.