12 June, 2026 | 2:22 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్.. పిటిషన్ డిస్మిస్   •   కూసుమంచి శివాలయంకు పెరిగిన ఆదాయం   •   కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి-మహిపాల్ లను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి   •   మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •  

మైథిలీ ఠాకూర్ పాట ప్రత్యేకం

15-11-2025 01:49 AM

అలీనగర్ నుంచి ఎమ్మెల్యేగా విజయం

పాట్న, నవంబర్ 14:  ఎన్డీయే కూటమి భారీగెలుపునకు ప్రముఖ యువ సింగర్, బీజేపీ అబ్యర్థి మైథిలీఠాకూర్ పాట ‘ఓ రాజాజీ’ కూడా ఓ ప్రధాన కారణమని చెప్పొచ్చు. ఎన్నకల ప్రచారంలో ఆమె పాట బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగుతూ ఓటర్లను అమితంగా ఆకర్షించింది. ఆమె ఆలీనగర్  నుంచి పోటీ చేసింది. 25 ఏళ్ల బీజేపీ అభ్యర్థి, జానపదగాయని మైథిలి ఠాకూర్ అలీనగర్‌లో 11,700 కంటే ఎక్కువ ఓట్లతో గెలిచారు.

ఆర్జేడీ సీనియర్ నాయకుడు బినోద్ మిశ్రాను ఓడించి, బీహార్ అసెంబ్లీకి ఎన్నికైన అతిచిన్న వయసులో ఎమ్మెల్యేగా నిలిచారు. ప్రముఖ జానపద గాయని, తొలిసారి అభ్యర్థిగా ఎన్నికైన ఆమె 63 ఏళ్ల బినోద్ మిశ్రాను ఓడించారు. తాను గెలిస్తే అలీనగర్ నియోజకవర్గం పేరును మారుస్తానని కూడా మైథిలీ హామీ ఇచ్చారు.