calender_icon.png 9 June, 2025 | 8:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

నెహ్రూ జీవితం నేటి తరానికి ఆదర్శం..

27-05-2025 08:19:22 PM

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భీమనపల్లి సైదులు..

మునుగోడు (విజయక్రాంతి): మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ జీవితం నేటి తరానికి ఆదర్శమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భీమనపల్లి సైదులు(Congress Party Mandal President Bheemanapalli Saidulu) అన్నారు. మండల కేంద్రంలోని నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ కుంభం చెన్నారెడ్డి, మిర్యాల వెంకన్న, భాస్కర్, జిట్టగోని యాదయ్యా, ఎండి అన్వర్, పంతంగి స్వామి, పాలకూరి యాదయ్య, కాంగ్రెస్ ఆరేళ్ల సైదులు, బండారి మల్లేష్, జంగిలి నాగరాజు, ముచ్చపోతుల నర్సింహా, తీగల స్వామి కటుకూరి మహేష్, వరికుపల వెంకన్న ఉన్నారు.