30 August, 2026 | 8:37 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

సిద్ధిరామేశ్వర నగర్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ఎన్నిక

30-08-2026 05:47 PM

భిక్కనూర్, ఆగస్టు 30 (విజయ క్రాంతి): భిక్కనూర్ మండలంలోని సిద్ధిరామేశ్వర నగర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నర్సంపేట లింగం, ఉపాధ్యక్షుడిగా గంధం నాగేష్, కార్యదర్శిగా బత్తుల శ్రీనివాస్, కోశాధికారిగా గోవిందు శ్రీనివాస్ ఎన్నికయ్యారు. సలహాదారులుగా చుక్కాపూర్ సిద్ధిరాములు, వడ్ల మల్లేశం, కోతం కరణ్, భక్తుల నరసింహులు, బ్రహ్మచారిలను ఎంపిక చేశారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఎన్నిక నిర్వహించారు.