15 April, 2026 | 1:13 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

మీకు ప్రాణభయం.. మాకు ప్రాణ రక్షణ..!

23-12-2025 12:00 AM

మహబూబాబాద్, విజయక్రాంతి: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తావూరియా తండా శివారులో రహదారి వెంట బావి పక్కనే ఉన్న చెట్టుకు పక్షులు పెట్టుకున్న గుళ్ళు. ప్రజలు బావి వంక తొంగి చూసే పరిస్థితి లేని ప్రదేశంలో పక్షులు తమ గూళ్ళకు రక్షణగా బావి పైన ఉన్న చెట్టు కొమ్మలను ఆసరాగా చేసుకున్నాయి. ఈ దృశ్యం విజయక్రాంతి కెమెరాకు చిక్కింది.