13 July, 2026 | 9:41 PM

Breaking News

నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •  

పాలమూరు కార్పొరేషన్ ఎన్నిక పూర్తి

16-02-2026 01:44 PM

 మేయర్గా మమత, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి 

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): పాలమూరు కార్పొరేషన్(Palamuru Corporation ) ఎన్నిక తీవ్ర ఉత్కంఠ మధ్యలో మేయర్ గా గుమ్మల్ మమత ఎన్నిక కాగా, డిప్యూటీ మేయర్ గా మారేపల్లి సురేందర్ రెడ్డి ను పాలకవర్గం కార్పొరేటర్లు ఎన్నుకున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నందు ఎన్నిక ప్రక్రియ పూర్తి కావడంతో కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు సన్నదమవుతుండ్రు. ఈ కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, తదితర ప్రముఖులు ఉన్నారు.