calender_icon.png 17 June, 2025 | 3:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన వాహనాన్ని ప్రారంభించిన పీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీనుబాబు

16-06-2025 08:16:57 PM

మంథని (విజయక్రాంతి): రామగిరి మండలంలోని బేగంపేట గ్రామానికి చెందిన రైతు బర్పటి కొమురయ్య వ్యవసాయ సాగుబడి కొరకు నూతన ట్రాక్టర్ వాహనాన్ని కొనుగోలు చేయగా ఆయన కోరిక మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు(TPCC General Secretary Duddilla Srinu Babu) సోమవారం నూతన వాహనాన్ని నడిపి ప్రారంచారు. హర్షం వ్యక్తం చేసిన రైతు కొమురయ్య శ్రీను బాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు దాసరి శివ, తోట చంద్రయ్య, అరేళ్లి కొమురయ్య, వైనాల రాజు, ముస్తాల శ్రీనివాస్, కాటం సత్యం, రమేష్, బంకు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.