22 May, 2026 | 11:45 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

డీజే సౌండ్‌తో దద్దరిల్లిన పెద్దముల్

04-10-2025 10:22 AM

శ్రీ దుర్గా మాత నిమజ్జోత్సవంలో.. భయంకరమైన డీజే చప్పుళ్లు

తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా(Vikarabad District) పెద్దేముల్ మండల కేంద్రంలో గత రాత్రి జరిగిన శ్రీ దుర్గా మాత నిమజ్జనోత్సవం ఘనంగా జరిగింది. అయితే ఈ శోభా యాత్రలో భయంకరమైన డీజే సౌండ్ సిస్టం(DJ Sounds) వల్ల వచ్చిన చప్పుళ్లతోదారి పొడవున ఉన్న ప్రజలు, చిన్నారులు, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు వణికిపోయారు. అర్ధరాత్రి రెండు గంటల వరకు చెవులకు చిల్లులు పడేలా శబ్దాలు రావడంతో స్థానికులు నిద్ర లేక జాగారమే చేశారు. ఈ విషయమై పోలీసులకు స్థానికులు సమాచారం చేరవేసిన అర్ధరాత్రి రెండు గంటల వరకు భయంకరమైన శబ్దాలు ఆగలేదని స్థానికులు అంటున్నారు.