26 April, 2026 | 11:25 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

గాంధీభవన్‌లో రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ

04-07-2025 09:19 AM

హైదరాబాద్: గాంధీభవన్(Gandhi Bhavan)లో శుక్రవారం ఉదయం 11 గంటలకు రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ కానుంది. సమావేశంలో మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy), మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ పాల్గొననున్నారు. మద్యామ్నం 12.30 గంటలకు పీసీసీ విస్తృతస్థాయి సర్వసభ్య సమావేశం ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో క్షేత్రస్థాయి నేతలతో ఖర్గే సమావేశం కానున్నారు.