31-05-2025 12:55:41 AM
నిర్వాహణ, మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం
ఎల్బీనగర్: ఎల్బీనగర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో శనివారం కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నట్లు సరూర్ నగర్ లోని ట్రాన్స్ కో డివిజనల్ కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో విడుదల చేసింది. సరూర్నగర్ 11కేవీ లైన్ నిర్వహణ పనుల కోసం ఆయా ప్రాంతాల్లోని 11కేవీ ఫీడర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
కరెంట్ ఉండని ప్రాంతాలు....
11కేవీ బీరప్ప టెంపుల్ ఫీడర్ పరిధిలో ని ఇన్ఫర్మేషన్ కాలనీ, వసుందర ఎన్క్లేవ్, గరుడ నగర్, సాయి కాలనీ, షిరిడి సాయి నగర్, సత్యనారాయణ కాలనీ, గజ్జి పుల్లయ్య కాలనీ పరిసర ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నారు.
11కేవీ విజయపురి ఫీడర్ పరిధిలోని విజయపురి కాలనీ, లక్ష్మీ నగర్, ఎస్బీఐ కాలనీ, తెల్పెహోన్ కాలనీ రోడ్ నెంబర్ 1, కొత్తపేట ప్రధాన రోడ్డు, రిలయన్స్ వెనుక పరిసర ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి 11 గంటల వరకు కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నారు.
11కేవీ ఆటో నగర్ ఫీడర్ పరిధిలోని ఆటో నగర్ ఇండస్ట్రియల్ ఏరియా పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నారు.
11కేవీ హుడా సాయి నగర్ ఫీడర్ : జడ్జెస్ కాలనీ, విజయ శ్రీ కాలనీ, వివేకానంద నగర్, సహారా ఎస్టేట్స్ పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నారు.
11కేవీ మన్సూరాబాద్ ఫీడర్ : మన్సూరాబాద్, భవానీ నగర్, మధురానగర్, అగైమయ్య కాలనీ, అనితానగర్, మల్లికార్జున నగర్, వివేకానంద నగర్ పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నారు.
11కేవీ సౌత్ ఎండ్ పార్క్ ఫీడర్ : సౌత్ ఎండ్ పార్క్, సూర్యోదయ కాలనీ, సెంట్రల్ బ్యాంక్ కాలనీ పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నారు.
11కేవీ ప్రజాయ్ నివాస్ ఫీడర్ : బాలాజీ నగర్, సీటీవో కాలనీ, మోహన్ నగర్ (జనప్రియ), ప్రజయ్ నివాస్ ఫేజ్-I, II పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నారు.
11కేవీ లక్ష్మీనగర్ ఫీడర్ : ఎస్ ఆర్ ఎల్ కాలనీ, నాగేశ్వర రావు కాలనీ, సత్యానగర్, గౌడ్స్ కాలనీ పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నారు.
11కేవీ మోహన్ నగర్ ఫీడర్ : మోహన్ నగర్, స్నేహపురి కాలనీ పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నారు.
11కేవీ విశాలాంధ్ర ఫీడర్ : ఫతుల్లగూడ, బ్లైండ్స్ కాలనీ, హనుమాన్ నగర్, విశాలాంధ్ర, వెంకటేశ్వర కాలనీ పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నారు.
11కేవీ దేశ్ముఖ్ కాలనీ ఫీడర్ : దేశ్ముఖ్ కాలనీ, రామకృష్ణపురం, ముదిరాజ్ కాలనీ, ఛత్రపతి శివాజీ కాలనీ పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నారు. కరెంట్ సరఫరా అంతరాయం విషయంలో వినియోగదారులు విద్యుత్ ఖాఖ అధికారులు, సిబ్బందికి సహకరించాలని ట్రాన్స్ కో అధికారులు కోరారు.