18 April, 2026 | 11:46 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

నేడు దుబ్బాకలో కరెంటు సరఫరాలో అంతరాయం

09-05-2025 11:45 PM

ప్రజలు సహకరించాలి

సిద్దిపేట (విజయక్రాంతి): దుబ్బాక మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో శనివారం 10న విద్యుత్ అంతరాయం జరుగుతుందని డి. ఈ గంగాధర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హబ్సిపూర్132/33 కె.వి సబ్ స్టేషన్ లో మెయింటెనెన్స్ కారణంగా దుబ్బాక పట్టణంతోపాటు అక్బర్ పేట భూంపల్లి మండలంలోని పోతరెడ్డి పేట, నగరం, చిట్టాపూర్, ఏనగుర్తి, బొప్పాపూర్, కూడవెళ్లి, చిన్న నిజాంపేట్, రామేశ్వరం పల్లి, తాళ్లపల్లి, చౌదర్పల్లి, మిడిదొడ్డి మండలం ధర్మారం, కొండాపూర్, అందే, కసులాబాద్ గ్రామాలకు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరయం కలుగుతుందని తెలిపారు. విద్యుత్ వినియోగదారులు తమకు సహకరించాలని కోరారు.