23 March, 2026 | 5:44 PM

Breaking News

ఇరాన్‌‌తో యుద్ధానికి బ్రేక్.. ట్రంప్ సంచలన ప్రకటన   •   మాగంటి గోపీనాథ్‌ కుటుంబంలో మరో విషాదం   •   బాధిత కుటుంబాన్ని పరామర్శించిన డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్   •   పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలి   •   రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్.. అంకెల గారడి బడ్జెట్   •   ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించండి   •   కార్లు, ఇళ్లు చూపించి ఆకర్షిస్తున్నారు.. క్యూనెట్ కేసులో కీలక వ్యక్తులు అరెస్ట్   •   ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు తక్షణమే పరిష్కరించాలి   •   ఆనందోత్సాహాలతో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం   •   అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారికి ఆర్థిక సహాయం   •  

సనత్ నగర్ బీజేపీ నాయకుల ముందస్తు అరెస్టులు

23-03-2026 04:06 PM

సనత్‌నగర్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ, ప్రజల బతుకులను ఆగం చేస్తూ, భావితరాలను భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అరాచక, కమీషన్ల పాలనను నిలదీస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్. రాంచందర్ రావు గారి నేతృత్వంలో "అసెంబ్లీ ముట్టడి" కార్యక్రమానికి వెళ్లకుండా ఈరోజు ఉదయాన్నే సనత్ నగర్ డివిజన్ లోని నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ అరెస్ట్ లో బీజేపీ సీనియర్ నాయకులు లింగంపల్లి నర్సింగ్ రావు, మాజీ డివిజన్ అధ్యక్షులు కన్నూరి క్రాంతికుమార్,  డివిజన్ అధ్యక్షులు సిర్మనీ నరేష్ ముదిరాజ్, ఓబీసీ మోర్చా అసెంబ్లీ కన్వీనర్ కన్నూరి చంద్రకుమార్, తైలం ప్రీతం,హరీష్, మురళీ కిషోర్, చిన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.