13 June, 2026 | 2:03 PM

Breaking News

అమెరికా దాడులను తప్పుబట్టిన భారత్   •   ఘనంగా మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ జన్మదిన వేడుకలు   •   బిజెపి పార్టీ పటిష్టతకు కృషి చేస్తా: ఓబీసీ జిల్లా అధ్యక్షులు   •   మంత్రి జూపల్లి కృష్ణారావు ఘనంగా స్వాగతించిన నియోజకవర్గ ఇన్చార్జ్   •   గత ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించండి: ఎమ్మెల్యే జాదవ్ అనిల్   •   తెలంగాణ ఉద్యమంలో రేవంత్ ఒక్కనాడైనా పాల్గొన్నారా?: KTR   •   భవిష్యత్ యుద్ధాలకు సిద్ధంగా ఉండండి.. క్యాడెట్లకు రాజ్‌నాథ్ సింగ్ సూచన   •   పెండింగ్ వంతెనలు పూర్తి చేయాలి   •   కొట్టుకుపోయిన వంతెన వద్ద మరమ్మత్తులు   •   పాఠశాలలో దోమల నివారణ మందు పిచికారీ   •  

ఆర్థిక సహాయం అందజేత

22-12-2025 12:00 AM

లక్షెట్టిపేట టౌన్, డిసెంబర్ 21 : లక్షెట్టిపేట మండలంలోని చందారం రేషన్ డీలర్ రామాంజనేయులు ఇటీవల గుండె పోటు తో మృతి చెందగా ఆయన కుటుంబ సభ్యులకు మంచిర్యాల జిల్లా రేషన్ డీలర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా రేషన్ డీలర్ల  సంక్షేమ సంఘం అధ్యక్షుడు మోట పలుకుల సత్తయ్య మాట్లాడు తూ జిల్లాలో ఏ రేషర్ డీలర్ కు అయినా ఆపద వస్తే వారి కుటుంబానికి ఖచ్చితంగా సంఘం తరపున అండగా ఉండి ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఆసాది సుధాకర్, జిల్లా వర్కిం గ్ ప్రెసిడెంట్ కృష్ణ, మంచిర్యాల మండల అధ్యక్షుడు మహేందర్, దండేపల్లి మండల అధ్యక్షుడు మల్లేష్, డీలర్లు సలీం, లచ్చన్న తదితరులు పాల్గొన్నారు.