7 May, 2026 | 5:54 PM

Breaking News

మురుగు నీటిని నిల్వ ఉంచకుండా ప్రత్యేక శ్రద్ధ వహించండి   •   వరదల నివారణ చర్యలపై ప్రణాళికతో ముందుకు వెళ్లాలి   •   సబ్ ట్రెజరీ కార్యాలయం తరలించవద్దు   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసిన సర్పంచ్   •   వైన్ షాప్ ల వద్ద ట్రాఫిక్ కష్టాలు.. చర్యలు తీసుకోండి   •   రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు   •   మంద రాజయ్య కు ఘనంగా నివాళులర్పించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు   •   ఇంటర్ బోర్డు విలీనంపై ప్రభుత్వం పునరాలోచించాలి   •   మాల్తుమ్మెద పిఏసిఎస్ చైర్మన్ దుందిగల్ నర్సింలుకు ఘన సన్మానం   •   సౌర విద్యుత్తును వినియోగించి పంటలను సాగు చేసుకోండి   •  

ఐర్లాండ్‌లో జాత్యహంకారం

01-08-2025 12:00 AM

భారత సంతతి వ్యక్తిపై అమానుష దాడి

డబ్లిన్, జూలై 31: భారత సంతతికి చెందిన 32 సంవత్సరాల సం తోష్ యాదవ్ అనే వ్యక్తిపై డబ్లిన్‌లోని అతని అపార్ట్‌మెంట్ సమీపం లో ఓ గ్యాంగ్ దాడి చేసి గాయపర్చింది. ఆరుగురు టీనేజర్స్ సంతో ష్‌యాదవ్‌పై జాత్యహంకార వ్యాఖ్య లు చేస్తూ పిడిగుద్దులు కురిపించా రు. ఈ దాడిలో సంతోష్ యాదవ్ ముఖంపై తీవ్రంగా గాయాలయ్యా యి. సంతోష్ యాదవ్ 2021 నుం చి ఐర్లాండ్‌లో నివాసం ఉంటున్నా డు.

దాడికి గురైన సంతోష్ యాదవ్ పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేదు. డబ్లిన్‌లో గత కొద్ది రోజులుగా భారతీయులపై జాత్యహంకార దా డులు పెరుగుతున్నాయి. ఆయనపై టీనేజర్లు దాడి చేసిన విజువల్స్ సో షల్ మీడియాలో వైరల్ అవుతున్నా రు. ఆ టీనేజర్లు సంతోష్ యాదవ్ గ్లాసెస్‌ను కూడా విరగ్గొట్టారు.