18 July, 2026 | 6:51 PM

Breaking News

నాణ్యమైన విద్యకు కేరాఫ్ ప్రభుత్వ పాఠశాలలు   •   పరిసరాల సేవా వీరులు   •   మిర్యాల కాంగ్రెస్ కార్యకర్త మెంచు లింగమల్లు దశదిన కర్మకు ఆర్థిక సహాయం   •   ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయుల పాత్ర అంత్యంత కీలకం   •   విద్యార్థులలో క్రమశిక్షణ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో విద్యాభివృద్ధి   •   'ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన'ను తక్షణమే అమలు చేయాలి   •   గ్రామాల అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్నాం: ఎమ్మెల్యే జారె, ఎంపీ రఘురామిరెడ్డి   •   తల్లిదండ్రుల సహకారంతోనే పాఠశాలల అభివృద్ధి   •   అర్హులైన ఓటర్లను జాబితాలో చేర్చాలి   •   ఎల్నీనో ప్రభావం గురించి రైతులకు అవగాహన కల్పించిన ఏవో   •  

వారణాసి పర్యటనకు మోదీ

01-08-2025 12:00 AM

2,200 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

న్యూఢిల్లీ, జూలై 31: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 2న వారణాసిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ. 2,200 కోట్ల విలువైన అభివృద్ధి ప నులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చే యనున్నారు. పర్యటనలో భాగంగా హర్దత్‌పూర్ రైల్వే బ్రి డ్జిని ప్రారంభించనున్న మోదీ అనంతరం దల్మండి, కోట్వా, గంగాపూర్, బాబత్‌పూర్‌లో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించనున్నారు. అదే రోజున పీఎం కిసాన్ 20వ విడత నిధులు విడుదల చేయనున్నారు. దేశ వ్యా ప్తంగా 9.7 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ. 20,500 కోట్లు జమ కానుంది.