2 July, 2026 | 12:36 PM

Breaking News

వృద్ధురాలు దారుణ హత్య..?   •   స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •  

బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ

14-04-2025 01:43 AM

ములుగు, ఏప్రిల్ 13 ( విజయక్రాంతి) : ములుగు జిల్లా ఏటూరునాగారం వైజంక్షన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు బీజేపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలను గ్రామ గ్రామాన ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఆ పార్టీ దళిత మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాలను ప్రతీ ఒక్కరు గుర్తించాలన్నారు. గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రణాళికలు చేసేది బీజేపీ ఒక్కటేనని  గుర్తించాలన్నారు.