13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

మర్రి చెన్నారెడ్డికి రాంచందర్‌రావు నివాళి

14-01-2026 01:59 AM

హైదరాబాద్, జనవరి 13 (విజయక్రాంతి): మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి 107వ జయంతి సందర్భంగా ఇందిరాపార్క్‌లోని ఆయన సమాధి వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు మంగ ళవారం నివాళులర్పించారు. కేం ద్ర మంత్రిగా, గవర్నర్‌గా, ఉ మ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా గొప్ప నాయకత్వాన్ని చెన్నారెడ్డి ప్రదర్శించారని ఆయన సేవలను స్మరిం చుకున్నారు.

మర్రి చెన్నారెడ్డి ప్ర స్థానం తెలుగు రాష్ట్రాల రాజకీయ, సామాజిక విషయాల్లో తరతరాలకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. ఈ కర్యాక్రమంలో మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ గవర్నర్ బండారు ద త్తాత్రేయ, ఇతర నాయకులు పాల్గొన్నారు.