30-05-2025 12:25:18 AM
సర్పంచుల సంఘం రాష్ట్రమాజీ అధ్యక్షుడు లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి
కడ్తాల్, మే 29 : కడ్తాల్ మండలంలో భూ సమస్యలు పరిష్కారానికి నోచుకోక రై తులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని సర్పంచుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మీనరసింహారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. గురువారం రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఆవరణలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్తో కలిసి కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.
ఇబ్బందులు పడుతున్నారని అధ్యక్షుడు లక్ష వర్యులుకడ్తా ల్ మండలంలోని రైతులు పట్టాదారు పాసుబుక్కులో పేరు, సర్వే నెంబర్,భూమి రకం, కులం మొదలగు వివరాలు తప్పుగా నమో దై రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ఇట్టి సమస్యలు పరిష్కరించాలంటూ ధరణి/భూ భారతి ద్వారా దరఖాస్తు చేసుకు న్నా నెలల తరబడి సమస్యలు పరిష్కారం కావడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఆయ న ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స త్తు వెంకటరమణ రెడ్డి,అంబయ్య యాదవ్ ,లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి,రాజు నాయక్,వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.