06-06-2025 12:37:46 AM
చేవెళ్ల , జూన్ 5 : చేవెళ్ల మండల పరిధి కమ్మెట, న్యాలట గ్రామాల్లో గతహసీల్దార్ కృష్ణయ్య, డీటీ రాజేంద్ర, శంకర్పల్లి మండల పరిధి చందిప్ప, పర్వేద గ్రామాల్లో తహసీల్దార్ సురేందర్, కార్యాల సిబ్బంది ఆధ్వ ర్యంలో గురువారం మూడో రోజూ రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. గ్రామస్తుల నుం చి వచ్చిన దరఖాస్తులను స్వీరించి వాటిని పరిష్కరిస్తామని అధికారులుతెలిపారు.