14 July, 2026 | 11:24 AM

Breaking News

విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •   జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం   •   సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన   •   వనపర్తి అభివృద్ధే మా లక్ష్యం.. ప్రజల తీర్పే కాంగ్రెస్‌కు బలం   •  

కబ్జాను అడ్డుకున్న రెవెన్యూ అధికారులు

17-07-2025 12:07 AM

10 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం 

చేవెళ్ల, జూలై 16:ప్రభుత్వ భూమి కబ్జాను రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. బుధవారం మొయినాబాద్ మున్సిపల్ పరిధి అ జీజ్ నగర్ లోని 176 సర్వే నెంబర్ లో సు మారు 10 ఎకరాల చుట్టూ  అక్రమంగా ప్రీ కాస్ట్ పెన్సింగ్ వేస్తున్నట్టు తహసీల్దార్ గౌత మ్ కుమార్ కు సమాచారం అందింది. వెం టనే స్పందించిన ఆయన కూల్చి వేయాలని సిబ్బందిని ఆదేశించారు.

దీంతో మండల గిర్దవర్ రాజేష్ సిబ్బందితో కలిసి స్థానిక పో లీసుల సహకారంతో అక్కడికి వెళ్లి జీసీబీ సాయంతో ప్రీకాస్ట్ వాల్ ను కూల్చివేయించారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడు తూ .. ప్రభుత్వ భూముల జోలికొస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కూ ల్చివేతల్లో రెవెన్యూ సిబ్బంది భాస్కర్, చిరంజీవి తదితరులుపాల్గొన్నారు.