12 May, 2026 | 9:42 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ముగిసిన సీఎం సమావేశం

17-07-2025 12:42 PM

న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(Chief Minister Revanth Reddyఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కాసేపటి క్రితమే కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో(Union Minister Ashwini Vaishnaw) రేవంత్‌ సమావేశం ముగిసింది. అశ్వినీ వైష్ణవ్, రేవంత్ రెడ్డి సమావేశం సుమారు గంట పాటు సాగింది. సీఎంతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు(Duddilla Sridhar Babu), ఎంపీలు ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టులు, ఐటీకి సంబంధించిన అంశాలపై కేంద్రమంత్రితో చర్చించినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ నుంచి సీఎం హైదరాబాద్ కు బయలుదేరనున్నారు.