13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

మట్టి నిల్వతో రోడ్డు బ్లాక్

23-03-2026 02:25 PM

- ఇబ్బందులు పడుతున్న వాహనదారులు

బెజ్జంకి,(విజయక్రాంతి: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం వెళ్ళు రోడ్డుపై అక్రమంగా మట్టి నిలువ చేయడంతో పలువురు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.వివిధ పనులకు ప్రభుత్వా కార్యాలయాలకు వెళ్ళడానికి ప్రజలు నాన అవస్థలకు గురవుతున్నారు. రోడ్డుపై అక్రమంగా నిల్వ చేసిన మట్టి పై అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. అధికారులు స్పందించి తక్షణం మట్టి నిల్వలను తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు.