3 July, 2026 | 5:41 PM

Breaking News

కాంగ్రెస్ కు ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదు   •   కామ్రేడ్ అరుణోదయ నాగన్న మృతి ఉద్యమానికి తీరని లోటు   •   కేటీఆర్, హరీష్ లకు వార్తల్లో నిలవాలన్న తాపత్రయం.!   •   ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   యూరియా రైతులకు సరిపడా అందించాలి   •   తెలంగాణలో ఏపీ పోలీసుల చర్యలు ఖండనీయం   •   సింగరేణి ప్రధాన కార్యాలయంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట   •   37వ డివిజన్లో 77 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు చెక్కుల పంపిణీ   •   పసికందు కిడ్నాప్.. 72 గంటల్లో కేసును చేదించిన పోలీసులు   •  

రోడ్డు నాణ్యతతో నిర్మించాలి

22-05-2025 12:00 AM

బాన్సువాడ, మే 21 : బాన్సువాడ నియోజక వర్గంలోని వర్ని మండలం హుమ్నాపూర్ గ్రామం  నుండి ఆఫందీ ఫారం వరకు సి ఆర్ ఆర్  గ్రాంట్ 50 లక్షల రూపాయలతో నిర్మించనున్న మెటల్ రోడ్ కు హూమ్నాపూర్ గ్రామం లో భూమిపూజ చేసిన తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజక వర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్న ఉమ్మడి  నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి,వర్ని మండల మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా, వర్ని మండల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.