15 June, 2026 | 7:11 PM

Breaking News

సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •   అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •   ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •   కోర్ట్ కు సిమెంట్ బెంచీల వితరణ   •   ప్రభుత్వ బడులను మూసివేసే కుట్ర, ముఖ్యమంత్రి మానుకోవాలి.   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •  

శివాలయంలో మహా దేవునికి రుద్రాభిషేకం

19-10-2025 06:36 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ పట్టణంలోని పాతవాడలో గల శివాలయంలో ఆదివారం మాస శివరాత్రి (ధన త్రయోదశి) సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ అల్లెంకీ సత్యనారాయణ భాగ్యలక్ష్మి దంపతులు కుబేర స్వామి పూజ, మహాదేవునికి పలు రకాల పండ్లతో రుద్రాభిషేకం, 108 తామర పుష్పాలతో ఘనంగా పూజ చేయడం జరిగింది. పూజారి వల్లకొండ మఠం మహేష్, రమేష్ లు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ భూమయ్య దంపతులు, కొమురవెల్లి రవీందర్ దంపతులు, భక్త బృందం పాల్గొన్నారు.