15 June, 2026 | 8:21 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

గంజాయి డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం

19-10-2025 06:41 PM

మరిపెడ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లా మండల కేంద్రంలో గంజాయి, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా జనచైతన్య బైక్ యాత్రలో భాగంగా ఈరోజు వరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో 25 వేల కిలోమీటర్లు పర్యటించి మరిపెడ మండల మున్సిపాలిటీ కేంద్రనికి బైక్ యాత్ర చేరుకున్న సందర్భంగా యువతను ప్రజలను జన చైతన్యం చేసి మత్తుపదార్థాలు మాదకద్రవ్యాలు తీసుకోవడంలో జరిగే అనార్థాలను వివరించడం జరిగింది. యువత ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకొని ప్రణాళిక బద్ధంగా కష్టపడి లక్ష్యాన్ని సాధించాలని తల్లిదండ్రులకు గురువులకు సమాజానికి మంచి పేరు తీసుకురావాలని యువతకు నో డ్రగ్స్ సేవ్ లైఫ్ అని ఈ సందర్భంగా జన చైతన్య బైక్ యాత్ర నిర్వాహకులు రాచకొండ ప్రభాకర్ టీచర్ సామాజిక కార్యకర్త సూర్యాపేట జిల్లా వాసి పిలుపునివ్వడం జరిగింది.