19 May, 2026 | 11:26 PM

Breaking News

ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోక చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్   •   డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత   •   హిజ్రాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు   •   పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవల పరిశీలన   •   ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి   •   ఆందోళన వద్దు.. బంద్ రోజున మందులు అందుబాటులోనే   •   మంగళవారం సంతలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం   •   మొక్కజొన్న స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన డీఎం   •   ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •  

రాఖీలు కట్టిన సరితమ్మ

11-08-2025 01:19 AM

గద్వాల రూరల్ ఆగస్టు 10: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ సరితమ్మ క్యాంప్ కార్యాలయంలో రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని ఏర్పాటు చేసిన రక్షబంధన్ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ బి.ఎస్.కేశవ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యక ర్తలకు జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ రాఖీ క ట్టి స్వీట్లు తినిపించి సంప్రదాయ పద్ధతిలో జరుపుకున్నారు...

ఈ సందర్భంగా సరితమ్మ మాట్లాడుతూ రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ళ బంధానికి ప్రతీక మాత్రమే కాదు,సమాజంలో పరస్పర రక్షణ, ఐక్యత, నమ్మకం అనే విలువలకు బలమైన సందేశం ఇస్తుందని తెలిపారు..ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు,సీనియర్ నాయకులు, కార్యకర్తలు,జర్నలిస్టులు తదితరులు ఉన్నారు.