12-01-2026 06:22:18 PM
మద్నూర్,(విజయక్రాంతి): మద్నూర్ మండల కేంద్రంలో సోమవారం నాడు క్రికెట్ టోర్నమెంట్ను గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి కుటుంబ సభ్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు శరీరకంగా ఎంతో ఉపయోగపడతాయని క్రీడలతో యువకుల కు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయని ఆయన తెలిపారు.