13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

సామ్య తండాలో నీటి సమస్యను పరిష్కరించిన సర్పంచ్

31-03-2026 08:06 PM

తేజస్విని రాజేందర్ నాయక్ !!

శివంపేట,(విజయక్రాంతి): శివంపేట మండల కేంద్రంలోని టిక్య దేవమ్మ గూడెం గ్రామపంచాయతీ పరిధిలోని సామ్యతాండాలో నీటి సమస్యతో బాధపడుతున్నామని గిరిజన సోదరులు స్థానిక సర్పంచ్ తేజస్విని రాజేందర్ దృష్టికి తీసుకువెళ్లారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని తక్షణమే బోర్ వేయించడం జరిగింది. ఆ బోరులో నీరు పుష్కలంగా పడడంతో గిరిజన సోదరులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.