20 June, 2026 | 7:14 PM

Breaking News

ఫీజులు నియంత్రించకపోతే ఆందోళ తప్పదు   •   నామ భద్రయ్య మృతి పట్ల మాజీ ఎంపీ నామ, ఎంఎల్సీ తాతా మధుసూదన్ సంతాపం   •   మధిర కోర్టు ఆవరణలో జాతీయ మెగా లోక్ అదాలత్   •   సింగరేణి ఖాళీ క్వార్టర్ల సద్వినియోగానికి చర్యలు తీసుకోవాలి: ఏఐటీయూసీ   •   కొమరారం మండల ఏర్పాటుకు మంత్రి దామోదర రాజనరసింహకు వినతి   •   యువత హక్కుల కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుంది   •   రైతులను నమ్మించి నట్టేట ముంచుతారా   •   కేరళ గ్లోబల్ హై స్కూల్‌లో ఘనంగా ముందస్తు యోగా దినోత్సవం   •   అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి   •   సీఆర్టీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్   •  

సాత్విక్ జోడీ ఓటమి

12-01-2025 12:00 AM

కౌలాలంపూర్: మలేషియా ఓపె న్ సూపర్-1000 టోర్నీలో భారత్ పోరాటం ముగిసింది. భారత డబు ల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి సెమీఫైనల్లో 10-21, 15- 21తో కొరియా కు చెందిన కిమ్ వోన్- సియో సుంగ్ చేతిలో పరాజ యం చవిచూసింది. ఈ నెల 14 నుంచి భారత్‌లో మొదలుకానున్న ఇండియా ఓపెన్ సూపర్ 750 టో ర్నీలో సాత్విక్-చిరాగ్ శెట్టి ద్వయం బరిలోకి దిగనుంది.