21 March, 2026 | 7:18 PM

Breaking News

మున్సిపాలిటీలోని రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉంచాలి   •   అభివృద్ది పనులను పరిశీలించిన ఎంఎల్ఏ   •   ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర   •   అంజనాద్రిని దర్శించుకున్న పిఆర్టియు రాష్ట్ర అధ్యక్షులు   •   నిర్మల్ బుద్ధ విహార్‌లో 6వ రోజు కొనసాగిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భీమ్ జ్ఞాన దీక్షలు   •   కామారెడ్డి డిక్లరేషన్ కు కార్యరూపం ఎప్పుడూ...?   •   టీజీ ఆర్టీసీ ఆధ్వర్యంలో కాశీ అయోధ్యకు బస్సు సర్వీసు   •   గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు సాధించాం   •   కుల మతాల కతీతంగా మతసామరస్యానికి ప్రతీక రంజాన్   •   ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి   •  

సికింద్రాబాద్ పాస్‌పోర్టు కేంద్రానికి సీఎం రేవంత్

13-07-2024 12:50 AM

పాస్‌పోర్టును రెన్యూవల్ చేసుకున్న సీఎం

హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన పాస్‌పోర్టును రెన్యూవల్ చేసుకోవడానికి శుక్రవారం సికింద్రా బాద్‌లోని రీజినల్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి వెళ్లారు. ఆగస్టులో విదేశీ పర్యటనకు వెళ్తున్నందున పాస్‌పోర్ట్‌ను రెన్యువల్ చేసుకున్నారు. ఈ సందర్భంగా పాస్‌పోర్టు కార్యాల యం పరిసరాల్లో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.