12-09-2025 12:00:00 AM
కరీంనగర్ క్రైం, సెప్టెంబరు 11 (విజయ క్రాంతి): వాసవి శాతవాహన క్లబ్ ఆధ్వర్యంలో సంధ్యారాణి అనే మహిళకు వా సవి క్లబ్ అధ్యక్షులు ఎలగందుల మునీందర్ ఆధ్వర్యంలో ఉచితంగా కుట్టు మిషన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ బండ సాగర్, కోశాధికారి తొడుపు నూరి విశ్వనాథం, పైడ ప్రభాకర్, యాం సాని ఆగయ్య, తదితరులుపాల్గొన్నారు.