12-09-2025 12:00:00 AM
తాండూరు, 11 ఆగస్టు, (విజయక్రాంతి) : గ్రూప్ వన్ పరీక్ష నిర్వహణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ విఫలమైనందున నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని వికారాబాద్ జిల్లా గురు భార త రాష్ట్ర సమితి విద్యార్థి సంఘం (BRSV) ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.
అంబేద్కర్ విగ్రహా నికి మెమోరాండం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గ్రూప్ -1పరీక్షల్లో అవకతవకలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. జీవో నెం 29 రద్దు చేసి జీవో నెం 55 ఇంప్లీమెంటేషన్ చేయాలని డిమాండ్ చేశారు.