13 April, 2026 | 4:26 PM

Breaking News

పంట పొలాల్లో అక్రమ వెంచర్లు తొలగించాలని ఫిర్యాదు   •   మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని డిమాండ్   •   ఆర్టీసీ బస్సులలో ప్రయాణం సురక్షితం, సుఖమయం   •   ముంబైలో ఆశా భోంస్లే అంతిమయాత్ర... అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు   •   కాంగ్రెస్ కుంభకోణాల ప్రభుత్వం— సీతక్క చెప్పుతో కొడ్తా అనడం ఏంటి?   •   ఆధైర్యపడవద్దు అండగా ఉంటాం: ఎమ్మెల్యే   •   బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడుకి సన్మానం   •   జిల్లెల్ల గ్రామంలో ఘనంగా రోడ్డు భద్రత మహోత్సవం   •   రేవంత్‌రెడ్డికి అవగాహన లేదు— డీలిమిటేషన్‌పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు   •   బస్వాపూర్ గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన గ్రామసభ విజయవంతం   •  

యూరియా తిని గొర్రెలు మృతి

13-10-2025 08:39 AM

నవాబ్ పేట :  మండల పరిధిలోని అమ్మాపూర్ గ్రామానికి చెందిన మంగలి ప్రభాకర్ చెందిన 12 మేకలు యూరియా తిని మృతి చెందాయి. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.  మంగలి ప్రభాకర్ జీవనం పూర్తిగా మేకల మీదనే ఆధారపడి ఉంది. ఉండడానికి ఇల్లు కూడా సైజు లేదు పూర్తిగా తన కుటుంబం మేకలను కాచుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. ఉన్నటువంటి యూరియా మేకలు తినడంతో ఒకసారిగా 12 లే మేకలు మృత్యువాత పడ్డాయి. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్పందించి మేకల కాపరి మంగలి ప్రభాకర్ వారి కుటుంబ సభ్యులను ఆదుకోవాలని గ్రామస్తులు, మేకల కాపరి ప్రభాకర్ కోరుతున్నారు.