1 July, 2026 | 7:33 PM

Breaking News

డిబిఎమ్ 6 కాల్వకు గండి   •   ఓస్ట్‌ఫాలియా యూనివర్సిటీతో శాతవాహన అవగాహన ఒప్పందం   •   సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •  

ఎఫ్‌పీఐల స్వల్ప విక్రయాలు

25-05-2024 12:58 AM

మే నెలలో భారీ అమ్మకాలు జరిపిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) గురువారం హఠత్తుగా రూ.4,670 కోట్ల విలువైన షేర్లను నికరంగా కొనుగోలు చేసి, స్టాక్ సూచీలు కొత్త గరిష్ఠాలకు చేరడానికి కారణమయ్యారు. అయితే శుక్రవారం మాత్రం ఎఫ్‌పీఐలు రూ. 944 కోట్ల షేర్లను నికరంగా విక్రయించినట్టు  స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నెలలో ఎఫ్‌పీఐలు మార్కెట్ నుంచి రూ. 30,000 కోట్ల మేర నిధుల్ని వెనక్కు తీసుకున్నారు.