16 May, 2026 | 7:01 PM

Breaking News

పేదలు ఉచిత న్యాయ సేవలు పొందాలి   •   పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని దిష్టిబొమ్మ దగ్ధం చేసిన సీపీఐ ఎం.ఎల్ న్యూడెమోక్రసీ   •   అనురాగ్ లో “హెటెరో ల్యాబ్స్ ఎస్ఎంటీ బ్రిడ్జ్ కోర్స్ 2026–27” ప్రోగ్రాం   •   గ్రామపంచాయతీ కార్మికుల జీతాలు పెంచాలి   •   అమరవీరులకు నివాళులు అర్పించిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ప్రధాన కార్యదర్శి సంజీవరెడ్డి   •   తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి   •   కొనుగోలు చేసిన మక్కలని వెంటనే తరలించాలి   •   జాబ్ మేళాలో ఉద్యోగాల ఎంపిక   •   గ్రామంలో బెల్ట్ షాప్ లను ముసివేయాలి   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •  

పాఠశాలకు సోలార్ ఫెన్సింగ్

16-05-2026 05:52 PM

సదాశివనగర్,(విజయక్రాంతి): ఏసిఎంఇ సోలార్ కంపెనీ వారి సౌజన్యoతో CSR ఆక్టివిటీ ద్వారా లింగంపల్లి ప్రభుత్వ పాఠశాలకు  సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్  టెక్రియాలా లావణ్య రమేష్  ప్రారంబించారు. ఏసీఎంఇ కంపెనీ సౌజన్యంతో 1కిలోమీటర్ మొరం రోడ్ ను వేసినట్టు సర్పంచ్ తెలిపారు. ఈ సందర్బంగా గ్రామ అభివృద్ధికి తొడ్పాటు అందిస్తున్న సంస్థకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.