calender_icon.png 24 September, 2025 | 10:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలకు ప్రత్యేక వైద్య శిబిరం

24-09-2025 12:18:41 AM

భీమదేవరపల్లి ,సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ముల్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళలకు ప్రత్యేకముగా  ఎముకల వ్యాధుల నిపుణులు డాక్టర్ చెన్నం  శ్రీపాల్ ఆధ్వర్యంలో వైద్య శిబిరంనిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో ముల్కనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు ప్రదీప్ రెడ్డి ,   సిబ్బందిశిరీష్ రెడ్డి, రాజయ్య,  రత్నభారతి , జ్యోతి, రాజు, మహేందర్, కళ, వనజ పాల్గొన్నారు.