8 July, 2026 | 8:20 PM

Breaking News

ఉద్యాన శాఖ సబ్సిడీ పథకాలను జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఎస్సీ వసతిగృహ వార్డెన్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్   •   కామారెడ్డి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిగా కుమారి ప్రసన్న   •   గ్రాన్యూల్స్ ఇండియాలో 27 మంది ప్రభుత్వ విద్యార్థులకు ఉద్యోగాలు   •   వదలపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు మార్కింగ్   •   మీసేవ కేంద్రాల్లో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి   •   ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు   •   నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •  

మహిళలకు ప్రత్యేక వైద్య శిబిరం

24-09-2025 12:18 AM

భీమదేవరపల్లి ,సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ముల్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళలకు ప్రత్యేకముగా  ఎముకల వ్యాధుల నిపుణులు డాక్టర్ చెన్నం  శ్రీపాల్ ఆధ్వర్యంలో వైద్య శిబిరంనిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో ముల్కనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు ప్రదీప్ రెడ్డి ,   సిబ్బందిశిరీష్ రెడ్డి, రాజయ్య,  రత్నభారతి , జ్యోతి, రాజు, మహేందర్, కళ, వనజ పాల్గొన్నారు.