30 June, 2026 | 8:38 PM

Breaking News

రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •   కబడ్డీ క్లబ్‌లు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలి   •   నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి   •   ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఇన్‌చార్జిగా పస్క నర్సయ్య నియామకం   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   రోడ్డు ప్రమాదాల నివారణకు 3 డి రేడియం పోలీస్ వాహనాల ఏర్పాటు   •   రిటైర్డ్ పోలీసుల సేవలు మరువలేం   •   సింగరేణి అధికారుల పీఆర్పీ నిలుపుదలను వెంటనే ఎత్తివేయాలి: జనక్ ప్రసాద్ సంఘీభావం   •  

వేసవి రద్దీకి ప్రత్యేక రైళ్లు

20-04-2026 12:00 AM

సికింద్రాబాద్, ఏప్రిల్19 (విజయక్రాంతి): ప్రయాణికుల వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించి ంది. ఏప్రిల్ నెలలో వివిధ గమ్యస్థానాల మధ్య ఈ స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు అధి కారిక ప్రకటనలో వెల్లడించింది.

తిరుపతి ఖరగ్పూర్, ఖరగ్పూర్ మచిలీపట్నం  చర్లపల్లి హెచ్.ఎస్. నాందేడ్ చెన్నై సంత్రా గాచి వంటి ముఖ్య మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లు సేవలు అందించనున్నాయి. ప్రతి రూట్లో ఒక్కో సర్వీస్ చొప్పున ప్రత్యేకంగా నడపబడు తుందని, రద్దీ అధికంగా ఉండే నేపథ్యంలో ఈ ప్రత్యేక రైళ్లు ఉపశమనం కలిగిస్తాయని ప్రయాణికులు ముందుగానే రిజర్వేషన్లు చేసు కోవాలని రైల్వే అధికారులు సూచించారు.