21-07-2025 01:36:49 AM
తరిగొప్పుల, జులై ౨౦ (విజయ క్రాంతి ) జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో శనివారం రోజున ఎస్ ఓ సునీత ఇంటర్మీడియట్ ఫార్మా టెక్నాలజీ గ్రూపులలో ప్రవేశాల కొరకు స్పాట్ అడ్మిషన్లు సోమవారం రోజు జరుగుతున్నాయని. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోగలరని తెలిపారు. ఏమైనా సమాచారం కావాలంటే ఈ మొబైల్ నెంబర్ కు 9346704232 సంప్రదించాలని అన్నారు.