17 June, 2026 | 12:08 PM

Breaking News

రాష్ట్రవ్యాప్తంగా 'తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు' నిర్మిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు   •   SIRతో ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలి: తాండూరు ఎమ్మెల్యే   •   విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ   •   చెట్టు అటవీ శాఖది... గుట్ట రెవెన్యూ శాఖది..!   •   మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్‌ సవాళ్లకు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •   బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం   •  

ప్రతిరోజు మంచినీరు సరఫరా చేయండి

22-12-2025 12:00 AM

కరీంనగర్ క్రైం, డిసెంబరు 21 (విజయ క్రాంతి): నగరంలోని జ్యోతినగర్ ప్రాంతం లో ప్రతిరోజు మంచినీరు సరఫరా చేయాలని మాజీ కార్పొరేటర్ గందె మాధవి కోరారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ ప్రపు ల్ దేశాయ్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత పాలకవర్గం ఉన్న సమయంలో ప్రతిరోజు మంచి నీటి సరఫరా అయ్యేదని తెలిపారు. జ్యోతినగర్ ప్రాంతంలో ఎక్కువ మంది ప్రజలు ము న్సిపల్ మంచినీటిపైనే ఆధారపడి ఉన్నారని తెలిపారు. వెంటనే జ్యోతినగర్ ప్రాంతంలో ప్రతిరోజు మంచినీటిని సరఫరా చేయాలని కోరారు.