26 March, 2026 | 12:24 PM

Breaking News

బీఆర్ఎస్ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ దుర్వినియోగం.. ఎవరు కాజేశారో తెలుసు!   •   మార్కాపురం బస్సు అగ్నిప్రమాదం — 13 మంది సజీవ దహనం, హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!   •   మార్కాపురం బస్సు దుర్ఘటనపై మోదీ సంతాపం — 14 మంది మృతికి రూ.2 లక్షల పరిహారం!   •   దావోస్ పెట్టుబడులపై అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు సమాధానం   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై స్పందించిన కేంద్రమంత్రులు   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి   •   కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసిన జాతీయ ఆర్ఎంపీ, పీఎంపీ జేఏసీ నాయకులు   •   డ్రైవర్ నిర్లక్ష్యంతో నరకం — మార్కాపురంలో 13 మంది సజీవ దహనం, డ్రైవర్ పరారు!   •   పట్నంలో ‘పాత రాతియుగం పనిముట్లు’   •   శ్రీరామనవమి నాడు కవిత కొత్త పార్టీ   •  

ఆదరించండి.. గెలిపించండి ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి

04-05-2024 02:00 AM

ఖమ్మం, మే3 (విజయక్రాంతి): ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతోనే  పోటీ చేస్తున్నానని, అన్ని వర్గాల ప్రజలు ఆదరించాలని సీపీఐ, సీపీఎం బలపర్చిన ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి కోరారు. శుక్రవారం మమత రోడ్డులోని విన్ ఫీల్డ్ స్కూల్ సమీపంలో వైశ్యుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో అందరూ సమిష్టిగా కృషి చేసి తన కు భారీ మెజారిటీ అందించాలని కోరారు.  ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సీనియర్ నాయకులు మద్దినేని స్వర్ణ కుమారి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువాళ్ల దుర్గాప్రసాద్, నగర అధ్యక్షుడు మహమ్మద్ జావేద్, గుర్రం తిరుమలరావు, చావా నారాయణ తదితరులు పాల్గొన్నారు.