12 June, 2026 | 1:15 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •   ప్రముఖ 'మాండ్' గాయని గావ్రీ దేవి కన్నుమూత   •   తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు ఎండలు   •   నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి   •   రోడ్డుప్రమాదంలో మేకల కాపరి, 20 మేకలు మృతి   •   వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన.. ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత   •   భార్య‌తో గొడ‌వ‌.. పిల్లలతో కలిసి నిజాంసాగ‌ర్‌లో దూకిన తండ్రి   •   నివాస భవనంలో అగ్నిప్రమాదం: ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు   •  

ప్రజల భద్రత కోసం నిఘా.. సీసీ కెమెరాలు

15-10-2025 09:06 PM

ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఐ గోవిందరెడ్డి

మేడిపల్లి (విజయక్రాంతి): చెంగిచెర్ల కమలానగర్ కాలనీలో ప్రజల భద్రత,శాంతి,శ్రేయస్సు కోసం ఆధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేయబడినవి. ఈ సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సిఐ గోవిందరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సీసీ కెమెరాల ద్వారా ప్రజల భద్రత మరింత బలోపేతం అవుతుంది. రహదారి భద్రత, నేరాల నివారణ, చట్టవ్యవస్థ పర్యవేక్షణలో ఇవి ముఖ్యపాత్ర పోషించనున్నాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ ఉదయ్ భాస్కర్, కాలనీ ప్రెసిడెంట్ కొత్త మురళీ గౌడ్, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.