16 April, 2026 | 11:57 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

ముత్తారం మండలంలో కాంగ్రెస్ నాయకుల సస్పెన్షన్ ఎత్తివేత

27-01-2026 09:51 PM

ముత్తారం,(విజయక్రాంతి): ముత్తారం మండలంలో ఇటీవల కాంగ్రెస్ నాయకుల సస్పెన్షన్ ఎత్తివేసినట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చొప్పర సదానందం, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ మంగళవారం బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ఐటీ ఇండస్ట్రీస్ శాఖ  మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు సీతంపేట గ్రామానికి చెందిన కూరాకుల పర్వతాలు,  ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన బగ్గని మొగిలి, పోతారం, మచ్చు పేట, మైదంబండ గ్రామాలకు చెందిన నాయకులపై ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో చేసిన సస్పెన్షన్ ను మంత్రి  ఆదేశానుసారం  సస్పెన్షన్ ఎత్తివేసి ఇక నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారని తెలిపారు.