12 June, 2026 | 5:00 PM

Breaking News

శ్రీ సరస్వతీ శిశుమందిర్‌లో గాయత్రి హోమం   •   చిన్న బెండరాలో మాలి సంఘం నూతన కమిటీ ఏర్పాటు   •   జొన్న పంట కొనుగోళ్లలో ప్రజా ప్రభుత్వంపైన రైతులకు భరోసా కలిగింది   •   శ్రీధర్ బాబును విమర్శిస్తే పుట్ట మీ రాజకీయ సమాధికి మేమే పునాది వేస్తాం   •   హైదరాబాద్‌కు ఛత్తీస్‌గఢ్ సీఎం.. స్వాగతం పలికిన మంత్రి ఉత్తమ్   •   వానకాలంలో వేయవలసిన పంటల గురించి రైతులకు అవగాహన   •   ఇంటర్ ప్రవేశానికి భద్రాచలంలో 15న స్పాట్ కౌన్సెలింగ్   •   యాదగిరిగుట్ట అభివృద్ధికి నిధులను మంజూరు చేయండి   •   ఖమ్మం పోలీస్ కమిషనర్‌ను కలిసిన బీఆర్ఎస్ నేతలు   •   పిల్లల చేతుల్లో పనిముట్లు కాదు,పుస్తకాలు ఉండాలి   •  

గ్రూప్-2 నియామకాల రద్దుపై హైకోర్టులో విచారణ

27-11-2025 11:07 AM

హైదరాబాద్: గ్రూప్-2పై దాఖలైన అప్పీలు పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో(Telangana High Court) గురువారం విచారణ జరుగుతోంది. 2019లో గ్రూప్-2 ఫలితాలపై సింగిల్ బెంచ్ తీర్పును కిరణ్ కుమార్ సవాల్  చేశారు. పిటిషన్ పై హైకోర్టు సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. జస్టిస్ నగేశ్ బీమపాక 2019లో చేసిన గ్రూప్-2 నియామకాలను రద్దు చేసిన విషయం తెలిసిందే. సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేయాలని పిటిషన్ అప్పీలు దాఖలు చేశారు.