7 May, 2026 | 2:43 PM

Breaking News

అక్రమంగా గోవులను తరలిస్తే చర్యలు తప్పవు   •   నిలోఫర్ ఆస్పత్రిలో పేషెంట్ అటెండర్‌పై సెక్యూరిటీ గార్డు దాడి   •   పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా చూస్తా: ఎమ్మెల్యే   •   కాంగ్రెస్ మండల కమిటీల అధ్యక్షుల నియామకం   •   కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •  

సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల డిమాండ్లు న్యాయమైనవే

10-12-2024 07:13 PM

నిర్మల్ (విజయక్రాంతి): సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం ఐదు రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదని టియుటియఫ్ జిల్లా అధ్యక్షులు రవికాంత్ అన్నారు. మంగళవారం దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఏళ్ల తరబడి పని చేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని వేతనాలు పెంచాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు చరణ్ రెడ్డ, చందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.