9 April, 2026 | 9:04 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

షెడ్యూల్ ప్రకారమే భారత్, పాక్ మ్యాచ్

10-02-2026 02:03 AM

లాహోర్, ఫిబ్రవరి 9 : సందిగ్ధతకు తెరపడింది. టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకి స్థాన్ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారమే జరగబోతోంది. పీసీబీ, ఐసీసీ మధ్య సుధీర్ఘ చర్చల తర్వాత మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్ అంగీకరించినట్టు తెలుస్తోంది.

అయితే ఈ మీటిం గ్‌లో ఐసీసీ ముందుకు పాక్ బోర్డు పలు కం డిషన్లు తీసుకొచ్చింది. తమకు వచ్చే రెవె న్యూ వాటా పెంచడం, భారత్,బంగ్లాదేశ్, పా కిస్థాన్ జట్లతో ట్రై సిరీస్ నిర్వహించడం, నో షేక్ హ్యాండ్ మూమెంట్‌కు స్వస్థి పలకడం ఇలాంటి షరతులు పెట్టింది.

దీనిపై ఐ సీసీ ధీటుగానే బదులిచ్చినట్టు సమాచారం. భారత్‌తో ట్రై సిరీస్ పూర్తిగా బీసీసీఐ ఇష్టమని తేల్చేసింది. అలాగే నో షేక్ హ్యాండ్ అంశం విషయంలోనూ తాము ఎలాంటి జోక్యం చే సుకోబోమని తెలిపింది. ఇదిలా ఉంటే బం గ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా భారత్‌తో మ్యాచ్ ఆడమంటూ పాక్ బోర్డుకు రిక్వెస్ట్ పెట్టింది. మరోవైపు వరల్డ్‌కప్  నుంచే తప్పుకున్న బం గ్లాదేశ్ క్రికెట్ బోర్డుపై ఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.