15 June, 2026 | 6:15 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో చేర్పించండి   •   పల్లెల నుంచే కాంగ్రెస్ పార్టీ భలోపేతం: గ్రామ కమిటీల ఏర్పాటు వేగవంతం   •   ప్రకృతి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న డంపింగ్ యార్డ్ ను వెంటనే తొలగించండి   •   ప్రోగ్రాం, ఫార్మసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి   •   ప్రజావాణికి 93 దరఖాస్తులు   •   సత్వర న్యాయానికే లోక్ అదాలత్ లు   •   ధర్మపురి బస్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు   •   నాగారం గ్రామస్తులతో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆత్మీయ భేటీ   •   నాగారం మహాదేవుని ఆలయంలో తహసీల్దార్ వరలక్ష్మికి ఘన స్వాగతం   •   ఉజ్వల భవిష్యత్తుకు తొలిమెట్టు అంగన్వాడి కేంద్రాలు   •  

గీతాంజలి స్కూల్ విద్యార్థుల సత్తా

06-02-2026 12:49 AM

ఓలంపియాడ్‘ టాలెంట్ టెస్ట్‌లో ప్రతిభ

ఖమ్మం, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): ఖమ్మం పట్టణంలోని శ్రీనివాసనగర్‌లోని గీతాంజలి పాఠశాల విద్యార్ధులు సుచిరిండి యా ఫౌండేషన్ హైదరాబాద్ వారు రాష్ట్రస్థాయిలో నిర్వహించిన సీవీ రామన్ ఓలం పియాడ్‘ టాలెంట్ టెస్ట్ లో రాష్ట్రస్థాయిలో అద్వితీయ ర్యాంకులు సాధించి యంగ్ జీనియస్ అవార్డులను పొందినట్లు పాఠశాల కరస్పాండెంట్  టి.వి.అప్పారావు తెలిపారు. ఎం. నైనిష, రాష్ట్రస్ధాయి 2వ ర్యాంక్ ను, పి. నవదీప్ రాష్ట్రస్థాయి 4వ ర్యాంక్‌ను, వి. నిహా న్ సాయి రాష్ట్రస్థాయి 4వ ర్యాంక్‌ను, వై. కార్తికేయ రాష్ట్రస్థాయి 5వ ర్యాంక్‌ను సాధించారు. వీరికి హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన కార్యాక్రమంలో ‘యంగ్ జీనియస్ అవార్డులను ప్రముఖ సినీ హీరో శ్రీ కాంత్, ఎమ్మెల్సీలు చింతమనేని ప్రభాకర్, ఘంటా శ్రీనివాసరావు, ఫౌండేషన్ చైర్మన్ సీహెచ్ కిరణ్ అందచేశారు. విద్యార్థులను కరస్పాండెంట్ అప్పారావు, డైరెక్టర్లు టి పద్మ, టి అరుణ్ అభినందించారు.