20-12-2025 12:23:33 AM
మేడిపల్లి, డిసెంబర్ 19 (విజయక్రాంతి) : హైదరాబాద్లోని బోడుప్పల్ జిల్లా పరిషత్ హైస్కూల్లో డిప్యూటీ కమీషనర్ ఎ. శైలజా ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సెయింట్ ఆన్స్ పి. జీ. కాలేజీ ప్రిన్సిపాల్ జెస్సి, డాక్టర్ సౌజన్య,డాక్టర్ శ్రీనివాస్, పి.జీ. విద్యార్థులు లతో హై స్కూల్ విద్యార్థులకు శక్తి వనరుల వాడకములో పొదుపు, వాతావరణ కాలు ష్యం పై అవగాహన కల్పించారు. అనంతరం క్విజ్ పోటీ లు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.