13 June, 2026 | 3:57 PM

Breaking News

'వీబీజీ రామ్-జీ' పథకంపై కేంద్రానికి వ్యతిరేకంగా లేఖ రాస్తాం   •   అటవీ శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిరాసత్ అలీ బాక్రీ వినతిపత్రం   •   షబ్బీర్ ఆలీకి షోకాజ్ నోటీసులు   •   నాగర్‌కర్నూల్ జిల్లాలో విషాదం.. ప్రేమ జంట ఆత్మహత్య   •   మీ పిల్లల భవిష్యత్తుకు భరోసా మాది   •   చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో విషాదం.. పెంపుడు కుక్క మృతి   •   అంగన్వాడీ సంఘ బంధం కేంద్రం నిర్మాణాలకు శంకుస్థాపన   •   ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ లికై ఇద్దరు కార్మికులకు గాయాలు   •   ప్రజల భద్రత, సంక్షేమం కోసం నిరంతర కృషి: ఎస్పీ నితికా పంత్   •   రాబోయే ఐదు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి   •  

ముత్తారంలో గణేష్‌ కుటుంబ సభ్యులను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు

13-06-2026 02:57 PM

ముత్తారంలో గణేష్‌ కుటుంబ సభ్యులను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్

ముత్తారం, జూన్ 13(విజయ క్రాంతి): ముత్తారం మండల కేంద్రానికి చెందిన పెండం గణేష్‌ భార్య, కీర్తిశేషులు స్వప్న ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందగా శనివారం మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా స్వప్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ పరామర్శ కార్యక్రమంలో రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రొడ్డ బాపన్న,  మాజీ జడ్పీటీసీ ఎల్లె రామ్మూర్తి, రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు బండారి సదానందం, ఎస్సీ సెల్ అధ్యక్షులు కండె పోషం, మాజీ సర్పంచులు తీగల సమ్మయ్య, ఎరుకల ఓదెలు మరియు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.