3 July, 2026 | 6:33 PM

Breaking News

డ్రగ్స్, నేర రహిత సమాజ నిర్మాణానికి తోడ్పడండి   •   జూలై 10న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయాలి   •   రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య   •   అంగన్వాడి పిల్లలకు యూనిఫార్మ్స్ పంపిణీ   •   టీపీసీసీ ప్రధాన కార్యదర్శిని పరామర్శించిన యువనేత ఇలియాస్   •   జిల్లాలో నిరుపేదలకు మున్నూరు కాపు సంఘం అండగా ఉంటుంది   •   కాంగ్రెస్ కు ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదు   •   కామ్రేడ్ అరుణోదయ నాగన్న మృతి ఉద్యమానికి తీరని లోటు   •   కేటీఆర్, హరీష్ లకు వార్తల్లో నిలవాలన్న తాపత్రయం.!   •   ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •  

ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి

15-01-2026 02:40 AM

రాజేంద్రనగర్ డిపోలో ఆర్టీసీ డ్రైవర్లకు అవగాహన

రాజేంద్రనగర్, జనవరి 14 (విజయక్రాంతి) : ఆర్టీసీ బస్సు డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను  పాతించాలని రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సిహెచ్ రాజు సూచించారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా  బుధవారం రాజేంద్రనగర్ ఆర్టీసీ డిపోలో ట్రాఫిక్  నిబంధనలపై డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ డిపో మేనేజర్ కూడా ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటిస్తూ జీరో-యాక్సిడెంట్ రికార్డ్ కలిగిన డ్రైవర్లకు అధికారిక  ‘ప్రొఫెషనల్ డ్రైవర్‘ అనే ప్రశం సా పత్రాలను అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో50 మంది డ్రైవ ర్లు పాల్గొని రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ చేశారు.